NaveeN RavellA
Friday, June 25, 2010
Thursday, October 08, 2009
కోట్లలో 'ఓషన్ పార్క్' లూటీ
నల్గొండ జిల్లాలోని రాచకొండలో రియల్ ఎస్టేట్ వెంచర్ వేస్తున్నట్లు వేలాది మందిని నమ్మించి మూడేళ్ళ క్రితమే కోట్లాది రూపాయలు వసూలు చేశారు. మూడేళ్ళయినా వెంకటేశ్వరరావు ఆ వెంచర్ ను అభివృద్ధి చేయలేదు. సరికదా కనీసం వెంచర్ వేసిన భూమి ఎక్కడ ఉందన్నది కూడా కస్టమర్లకు ఆయన చూపించలేదు. ఈ క్రమంలో కొందరు ఇన్వెస్టర్లు తమకు అభివృద్ధి చేసి ఇస్తామన్న భూమినైనా ఇవ్వాలని, లేదా తమ సొమ్మును వాపస్ చేయాలంటూ వత్తిడి చేయడం ప్రారంభించారు.
ఈ నేపథ్యంలో వెంకటేశ్వరరావు కొందరు ఇన్వెస్టర్లను నల్గొండ జిల్లా రాచకొండ తీసుకువెళ్ళి, వారి కోసం అభివృద్ధి చేస్తున్న భూమి ఇదే అంటూ చూపించాడు. అయితే, అది ప్రభుత్వ భూమి అని తరువాత తెలిసి, వెంకటేశ్వరరావు చేతిలో మోసపోయినట్లు గుర్తించిన వారు కోర్టును ఆశ్రయించారు. ఇన్వెస్టర్ల ఫిర్యాదును విచారణకు స్వీకరించిన కోర్టు ఓషన్ పార్క్ ఎండి వెంకటేశ్వరరావుపై ఫిర్యాదు నమోదు చేయాల్సిందిగా అఫ్జల్ గంజ్ పోలీసులను ఆదేశించింది. న్యాయమూర్తి ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకొని బుధవారంనాడు వెంకటేశ్వరరావును అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి జ్యుడిషియల్ రిమాండ్ కు ఆదేశించినట్లు అఫ్జల్ గంజ్ సబ్ ఇన్ స్పెక్టర్ గులాం రసూల్ తెలిపారు.
Ram Charan Contribution 10Lakhs
Mega powerstar Ramcharan Teja who has been riding high with the success of his 'Magadheera' is gearing up for his next venture. Meanwhile, he is said to have been touched by the recent floods and so he has come forward and gave away a cheque of Rs 10 lakhs towards the PRP relief fund. Charan said that what has happened is a rather regressing tale but then he hoped that all things will settle soon. He has also urged the others to come forward and contribute whatever they can. |
ఎన్టీఆర్ ట్రస్టుకు రూ.20లక్షలు ఇచ్చిన జూ.ఎన్టీఆర్
ఎన్టీఆర్ మనుమడు, ప్రముఖ సినీ హీరో జూని యర్ ఎన్టీఆర్ వరద బాధి తుల సహాయార్ధం ఎన్టీ ఆర్ ట్రస్ట్కు రూ.20 లక్షలు విరాళంగా ఇచ్చా రు. ఈ చెక్ను ఆయన బుధవారం స్వయంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయు డుకు సమర్పించారు. జూనియర్ఎన్టీఆర్ మంగళవారం కాంగ్రెస్నేతల సమక్షంలో ముఖ్యమం త్రి రోశయ్యకు సిఎంఆర్ఎఫ్ కింద రూ.20లక్షలు అందించడంపై టిడిపి వర్గాలు, శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొన్న విషయం తెలిసిందే.ఎన్టీఆర్ అనుస రించిన వైఖరిపై ఆ పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఎన్టీఆర్ ట్రస్టుకు కూడా మరో రూ.20 లక్షల విరాళం అందించి, పార్టీ కేడర్ను కొంతమేరకు సంతృప్తి చేయగలిగారు.
బాలకృష్ణ విరాళం రూ.20లక్షలు మహబూ బ్నగర్ జిల్లాలోని వనపర్తి, ఐజ,పెబ్బేరు,ఆలంపూరు,కొల్లాపూరు,రాజోలు, కర్నూలు జిల్లాలోని కర్నూలు, మంత్రాలయం,నందికొట్కూరు, పాణ్యం ప్రాంతాలకు లారీలలో ప్యాకెట్లను తర లించామని తెలిపారు. గుంటూరు, నల్లగొండ జిల్లాలలోని వరద ముంపు ప్రాం తాలలో కూడ దుస్తుల ప్యాకెట్లను పంపిణీ చేసేందుకు లారీలు సిద్ధం చేశా మన్నారు. ట్రస్టు వద్ద రూ.50లక్షల విలువజేసే మందులు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని, దాదాపు 35వైద్య సహాయక కేంద్రాల ద్వారా కర్నూలు, మహ బూబ్నగర్,గుంటూరు,నల్లగొండ జిల్లాల్లో తమ ట్రస్టు సేవలు అందిస్తున్నదని తెలిపారు |
Sunday, October 04, 2009
Monday, September 28, 2009
NEW MODEL M,B Car
Universities websites
www.uohyd.ernet.in (
www.osmania.ac.in
www.jntu.ac.in
www.kuwarangal.ac.in
www.nagarjunauniversity.ac.in
www.skuniversity.org
www.teluguuniversity.ac.in
www.dravidianuniversity.ac.in
www.svuniversity.in
www.ignou.ac.in
www.jnu.ac.in
www.gitam.edu